కువైట్లోని తమ పౌరులను హెచ్చరించిన యుఎస్ ఎంబసీ
- October 27, 2023
కువైట్: కువైట్లో నివసిస్తున్న అమెరికన్ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కువైట్లోని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది. కువైట్లోని ఎంబసీ, కువైట్లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాకీ వాద్ అల్-హక్ బ్రిగేడ్లు చేసిన బెదిరింపుల గురించి రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని పేర్కొంది. కువైట్లోని సైనిక స్థావరాలలో అవసరమైన మరియు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరు కావాలని తమ పౌరులకు అమెరికా అలెర్ట్ చేసింది. ఈ మేరకు ట్విట్ చేసింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే