మష్రూమ్ ఆమ్లెట్
- May 23, 2016
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ - 100 గ్రా., గుడ్లు - 3, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: మష్రూమ్స్ శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి కొద్ది నీటిలో 5 నిమిషాలు ఉడికించి వడకట్టాలి. ఒక లోతైన పాత్రలో గుడ్లు గిలకొట్టి ఉల్లి, మష్రూమ్స్, పచ్చిమిర్చి తరుగులతో పాటు పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై నూనె రాసి ఆమ్లెట్ వేసి, కొత్తిమీర తరుగు చల్లి, రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ టిఫిన్గా తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







