హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- May 24, 2016
ముగ్గురు సౌదీ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు భారతీయ కార్మికుల్ని హింసించి, సజీవంగా వారిని పాతిపెట్టి హత్య చేసిన కేసులో న్యాయస్థానం దోషులకు ఈ శిక్ష విధించింది. 2010లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫామ్ని అద్దెకు తీసుకున్న వృద్ధురాలు, నేలను తవ్వగా అక్కడ మనుషులకు చెందిన అస్థికలు లభించాయి. దాంతో, వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అక్కడి నుంచి అస్థికల్ని వెలికి తీయగా, ఓ ఐడీ కార్డ్ లభించింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి హత్యాకాండకు పాల్పడినవారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువుర్ని అరెస్ట్ చేయగా, అందులో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. వారిలో ఇద్దరు ఇప్పటికే వివిద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నా
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









