పార్కింగ్ స్థలంలో Dh125,000 చోరీ..3 గంటల్లో ఛేదించిన పోలీసులు
- November 09, 2023
యూఏఈ: చోరీకి గురైన మూడు గంటల తర్వాత అజ్మాన్ పోలీసులు 125,000 దిర్హామ్లతో కూడిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు తన పార్క్ చేసిన కారు ముందు బ్యాగ్ను మర్చిపోయాడు. బ్యాగ్ని గుర్తించిన దొంగ దానితో పరారయ్యాడు. పని నుండి తిరిగి వచ్చిన తర్వాత రషీదియాలోని తన నివాస భవనం అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో తన కారును పార్క్ చేసినట్లు భారతీయ ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందం నిందితుడిని గుర్తించి, గంటల వ్యవధిలో అతని నివాస స్థలం నుండి బ్యాగ్ను స్వాధీనం చేసుకుంది. బ్యాగ్ని గుర్తించిన తర్వాత నిందితుడు ఆ బ్యాగ్తో పారిపోయినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం ఫిర్యాదుదారుడికి నగదు ఉన్న బ్యాగును అందజేశారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









