OMR83 మిలియన్ల విలువైన 15 ఫుడ్ ప్రాజెక్ట్లు
- November 10, 2023
మస్కట్: రెండు వారాల పాటు నిర్వహించిన వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ 2023 టాస్క్లు మస్కట్లో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక ఉత్పత్తుల కీలక ప్రాజెక్టులతో సహా ఆహార భద్రతకు సంబంధించిన వివిధ రంగాలలో స్థానిక, విదేశీ పెట్టుబడులను పెంపొందించే మార్గాలపై చర్చించారు. ల్యాబ్ దాదాపు RO 83 మిలియన్ల పెట్టుబడి విలువతో 15 ప్రాజెక్ట్లను ప్రకటించింది. అలాగే RO38 మిలియన్ల మేరకు 26 ఉపయోగ ఒప్పందాలపై సంతకం చేయబడ్డాయి. ల్యాబ్లో భాగంగా 12 పెట్టుబడి ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం లభించగా.. దాదాపు RO 756 మిలియన్ల విలువైన ప్రాజెక్ట్ల కోసం మరో 174 పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించారు. ఈ ల్యాబ్ ముగింపు కార్యక్రమంలో హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ శాఖ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ సైద్ అల్ షుయైలీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









