వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొన్న ఒమన్
- November 23, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ సంబంధాలు, ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ G20 నాయకుల వర్చువల్ సమ్మిట్లో పాల్గొన్నారు. నవంబర్ 22(బుధవారం) భారత ప్రధాన మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిస్ హైనెస్ సయ్యద్ అసద్ న్యూ ఢిల్లీలో G20 నాయకుల డిక్లరేషన్ తుది ప్రకటనను విజయవంతంగా జారీ చేసినందుకు హిస్ మెజెస్టి ది సుల్తాన్ తరఫున అభినందనలు తెలియజేశారు. ఇది ఆర్థిక వృద్ధిలో G20 ప్రయోజనాలను ప్రతిబింబిస్తుందన్నారు. స్థిరత్వం, అందరి ప్రయోజనం కోసం ప్రపంచీకరణ పని చేయడం, పర్యావరణంపై ఫోకస్ పెట్టడం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడం, ప్రపంచ నిర్ణయాధికారంలో G20లో అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్ని బలోపేతం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







