యూఏఈ జాతీయ దినోత్సవం: 300% పెరిగిన విమాన ఛార్జీలు
- November 26, 2023
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ లాంగ్ వీకెండ్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు దాదాపు 300 శాతం పెరిగాయి. వివిధ ట్రావెల్ వెబ్సైట్లలో సెర్చ్ ప్రకారం, యూఏఈ నుండి అర్మేనియా మరియు జార్జియాకు వన్-వే టికెట్ సెలవు దినాలలో Dh529 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ గమ్యస్థానాలకు సాధారణ విమాన ఛార్జీలు కేవలం Dh120 నుండి Dh160 మాత్రమే. అదే విధంగా భారతదేశానికి వెళ్లే వారు ముంబైకి Dh745 మరియు బెంగళూరుకు Dh1,200 పెరిగాయి. ఈ మార్గాల్లో సాధారణ సమయాల్లో సగటు ధరలు వరుసగా Dh391 మరియు Dh504 నుండి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







