యూఏఈ జాతీయ దినోత్సవం: 300% పెరిగిన విమాన ఛార్జీలు
- November 26, 2023
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ లాంగ్ వీకెండ్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు దాదాపు 300 శాతం పెరిగాయి. వివిధ ట్రావెల్ వెబ్సైట్లలో సెర్చ్ ప్రకారం, యూఏఈ నుండి అర్మేనియా మరియు జార్జియాకు వన్-వే టికెట్ సెలవు దినాలలో Dh529 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ గమ్యస్థానాలకు సాధారణ విమాన ఛార్జీలు కేవలం Dh120 నుండి Dh160 మాత్రమే. అదే విధంగా భారతదేశానికి వెళ్లే వారు ముంబైకి Dh745 మరియు బెంగళూరుకు Dh1,200 పెరిగాయి. ఈ మార్గాల్లో సాధారణ సమయాల్లో సగటు ధరలు వరుసగా Dh391 మరియు Dh504 నుండి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







