యూఏఈ జాతీయ దినోత్సవం: 300% పెరిగిన విమాన ఛార్జీలు
- November 26, 2023
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ లాంగ్ వీకెండ్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు దాదాపు 300 శాతం పెరిగాయి. వివిధ ట్రావెల్ వెబ్సైట్లలో సెర్చ్ ప్రకారం, యూఏఈ నుండి అర్మేనియా మరియు జార్జియాకు వన్-వే టికెట్ సెలవు దినాలలో Dh529 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ గమ్యస్థానాలకు సాధారణ విమాన ఛార్జీలు కేవలం Dh120 నుండి Dh160 మాత్రమే. అదే విధంగా భారతదేశానికి వెళ్లే వారు ముంబైకి Dh745 మరియు బెంగళూరుకు Dh1,200 పెరిగాయి. ఈ మార్గాల్లో సాధారణ సమయాల్లో సగటు ధరలు వరుసగా Dh391 మరియు Dh504 నుండి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









