గాజా ఒప్పందంపై అమీర్, బైడెన్ సమీక్ష
- November 27, 2023
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ జో బిడెన్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్,ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్(హమాస్) మధ్య కుదిరిన మానవతా విరామ ఒప్పందం అమలుపై చర్చించారు. గాజా స్ట్రిప్లో తీవ్రతను తగ్గించడానికి, పౌరులను రక్షించడానికి, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించడానికి మరియు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని పెంచడానికి ఉమ్మడి అంతర్జాతీయ ప్రయత్నాలపై చర్చించారు. ఆదివారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్.. హిస్ హైనెస్ కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









