గాజా ఒప్పందంపై అమీర్, బైడెన్ సమీక్ష
- November 27, 2023
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ జో బిడెన్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్,ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్(హమాస్) మధ్య కుదిరిన మానవతా విరామ ఒప్పందం అమలుపై చర్చించారు. గాజా స్ట్రిప్లో తీవ్రతను తగ్గించడానికి, పౌరులను రక్షించడానికి, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించడానికి మరియు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని పెంచడానికి ఉమ్మడి అంతర్జాతీయ ప్రయత్నాలపై చర్చించారు. ఆదివారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్.. హిస్ హైనెస్ కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







