గాజా ఒప్పందంపై అమీర్, బైడెన్ సమీక్ష
- November 27, 2023
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ జో బిడెన్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్,ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్(హమాస్) మధ్య కుదిరిన మానవతా విరామ ఒప్పందం అమలుపై చర్చించారు. గాజా స్ట్రిప్లో తీవ్రతను తగ్గించడానికి, పౌరులను రక్షించడానికి, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించడానికి మరియు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని పెంచడానికి ఉమ్మడి అంతర్జాతీయ ప్రయత్నాలపై చర్చించారు. ఆదివారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్.. హిస్ హైనెస్ కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







