అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
- November 28, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్(కమ్మరి) దుకాణంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి మరణించగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్ దుకాణంలో అగ్ని ప్రమాదంపై జరిగింది. సమాచారం అందిన వెంటనే సిడిఎఎ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు.. అతడు అత్యవసర వైద్య సంరక్షణలో ఉన్నట్లు సిడిఎఎ పేర్కొంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









