అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
- November 28, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్(కమ్మరి) దుకాణంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి మరణించగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్ దుకాణంలో అగ్ని ప్రమాదంపై జరిగింది. సమాచారం అందిన వెంటనే సిడిఎఎ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు.. అతడు అత్యవసర వైద్య సంరక్షణలో ఉన్నట్లు సిడిఎఎ పేర్కొంది.
తాజా వార్తలు
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!









