అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
- November 28, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్(కమ్మరి) దుకాణంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి మరణించగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్ దుకాణంలో అగ్ని ప్రమాదంపై జరిగింది. సమాచారం అందిన వెంటనే సిడిఎఎ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు.. అతడు అత్యవసర వైద్య సంరక్షణలో ఉన్నట్లు సిడిఎఎ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







