షువైఖ్ పోర్టులో భారీగా విదేశీ మద్యం సీజ్
- November 29, 2023
కువైట్: గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న పెద్ద ఎలక్ట్రిక్ జనరేటర్లో దాచిన దాదాపు 2,183 విదేశీ మద్యం బాటిళ్లను షువైఖ్ పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేసిన తర్వాత, కస్టమ్స్ అధికారులు ఆ ఎలక్ట్రికల్ జనరేటర్పై అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. అందులో దాచిన 2,183 మద్య పానీయాల బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకుని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు కస్టమ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







