గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. ఆరుగురు మృతి
- December 02, 2023
గాజా: దాదాపు వారం రోజుల శుక్రవారం కాల్పుల విరమణ గడువు ముగిసిన కొద్దిసేపటి గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడిని మొదలుపెట్టింది. అంతకుముందు గాజా నుండి ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించానలి ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. బాంబు దాడులను చేసింది. ఇదిలా ఉండగా తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. కాగా, ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణకు ముందు అమలులో ఉన్న ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









