గాంబియాకి బాడీగార్డ్లను పంపడంలేదు: కువైట్
- May 26, 2016
గాంబియన్ మీడియా, ప్రెసిడెంట్ యాయా జెమ్మెకి కువైట్ నుంచి బాడీగార్డులను పంపుతున్నట్లుగా చేస్తున్న ప్రచారాన్ని కువైట్ ఖండించింది. ఆఫ్రికన్ అఫైర్స్ అసిస్టెంట్ పారిన్ మినిస్టర్ హమాద్ అల్ మషాన్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. 320 మంది శిక్షణ పొందిన బాడీగార్డుల్ని గాంబియాకి కువైట్ పంపుతున్నారనే వార్తలు గాంబియన్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏప్రిల్ 2016లో గాంబియా ప్రెసిడెంట్ భార్య మేడమ్ జైనాబ్ కువైట్లో పర్యటించిన సందర్భంలో ఈ ఒప్పందం కుదిరిందని ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. గాంబియాని ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నాల్లోనే ఇదంతా జరుగుతోందని ఆ కథనంలో విశ్లేసించగా, కువైట్ తాము అలాంటి చర్యలకు పాల్పడటం లేదనీ, ఎలాంటి సమాచారం లేకుండా ఆ వార్తలు రాశారని పేర్కొంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









