గాంబియాకి బాడీగార్డ్లను పంపడంలేదు: కువైట్
- May 26, 2016
గాంబియన్ మీడియా, ప్రెసిడెంట్ యాయా జెమ్మెకి కువైట్ నుంచి బాడీగార్డులను పంపుతున్నట్లుగా చేస్తున్న ప్రచారాన్ని కువైట్ ఖండించింది. ఆఫ్రికన్ అఫైర్స్ అసిస్టెంట్ పారిన్ మినిస్టర్ హమాద్ అల్ మషాన్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. 320 మంది శిక్షణ పొందిన బాడీగార్డుల్ని గాంబియాకి కువైట్ పంపుతున్నారనే వార్తలు గాంబియన్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏప్రిల్ 2016లో గాంబియా ప్రెసిడెంట్ భార్య మేడమ్ జైనాబ్ కువైట్లో పర్యటించిన సందర్భంలో ఈ ఒప్పందం కుదిరిందని ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. గాంబియాని ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నాల్లోనే ఇదంతా జరుగుతోందని ఆ కథనంలో విశ్లేసించగా, కువైట్ తాము అలాంటి చర్యలకు పాల్పడటం లేదనీ, ఎలాంటి సమాచారం లేకుండా ఆ వార్తలు రాశారని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







