ఆన్లైన్లో గ్యాంబ్లింగ్.. ఖతార్లో 50 మంది ఆసియన్లు అరెస్ట్
- December 08, 2023
దోహా: ఇంట్లో ఆన్లైన్లో జూదమాడుతున్నందుకు 50 మంది ఆసియా జాతీయులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) అరెస్టు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన సదరు ఇంటిపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోదాల్లో నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులు సంబంధిత అధికారులకు అందజేయబడ్డాయని, వారిపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









