ఆన్లైన్లో గ్యాంబ్లింగ్.. ఖతార్లో 50 మంది ఆసియన్లు అరెస్ట్
- December 08, 2023
దోహా: ఇంట్లో ఆన్లైన్లో జూదమాడుతున్నందుకు 50 మంది ఆసియా జాతీయులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) అరెస్టు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన సదరు ఇంటిపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోదాల్లో నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులు సంబంధిత అధికారులకు అందజేయబడ్డాయని, వారిపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







