ఆన్లైన్లో గ్యాంబ్లింగ్.. ఖతార్లో 50 మంది ఆసియన్లు అరెస్ట్
- December 08, 2023
దోహా: ఇంట్లో ఆన్లైన్లో జూదమాడుతున్నందుకు 50 మంది ఆసియా జాతీయులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) అరెస్టు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన సదరు ఇంటిపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోదాల్లో నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులు సంబంధిత అధికారులకు అందజేయబడ్డాయని, వారిపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









