కువైట్‌లో ఆభరణాల ప్రదర్శన..పాల్గొన్న భారతీయ కంపెనీలు

- December 14, 2023 , by Maagulf
కువైట్‌లో ఆభరణాల ప్రదర్శన..పాల్గొన్న భారతీయ కంపెనీలు

కువైట్: 20వ అంతర్జాతీయ గోల్డ్ & జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇక్కడ డిసెంబర్ 13న కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్‌గ్రౌండ్ హాల్ నంబర్ 4లో ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు జరిగే ఎగ్జిబిషన్‌లో 200 కుపైగా స్థానిక, అంతర్జాతీయ విక్రయదారులు పాల్గొంటున్నాయి.  భారతదేశం నుండి దాదాపు 30 సంస్థలు బంగారం, వజ్రాలు మరియు విలువైన రాళ్లతో కూడిన పెద్ద సేకరణతో ప్రదర్శనలో పాల్గొంటున్నారు.  కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా భారతీయ స్టాల్స్‌ను సందర్శించి ఎగ్జిబిటర్లతో సంభాషించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com