కువైట్లో ఆభరణాల ప్రదర్శన..పాల్గొన్న భారతీయ కంపెనీలు
- December 14, 2023
కువైట్: 20వ అంతర్జాతీయ గోల్డ్ & జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇక్కడ డిసెంబర్ 13న కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్ హాల్ నంబర్ 4లో ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు జరిగే ఎగ్జిబిషన్లో 200 కుపైగా స్థానిక, అంతర్జాతీయ విక్రయదారులు పాల్గొంటున్నాయి. భారతదేశం నుండి దాదాపు 30 సంస్థలు బంగారం, వజ్రాలు మరియు విలువైన రాళ్లతో కూడిన పెద్ద సేకరణతో ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా భారతీయ స్టాల్స్ను సందర్శించి ఎగ్జిబిటర్లతో సంభాషించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







