ఒమన్ లో మూడు రోజుల సంతాప దినాలు
- December 17, 2023
మస్కట్: కువైట్ ఎమిర్ మరణించిన సందర్భంగా సుల్తానేట్ అంతటా మూడు రోజుల పాటు సంతాపం ప్రకటించనున్నారు. దివంగత సోదరుడు హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్ మరణవార్త అందుకున్న సుల్తాన్ హైతం బిన్ తారిక్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ది మెజెస్టి ది సుల్తాన్ అధికారిక సంతాపాన్ని ప్రకటిస్తూ.. జెండాలను సగానికి దించాలని ఆదేశించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎమిర్ కుటుంబానికి, కువైట్ రాష్ట్ర సోదర ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









