ఖతార్ లో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు
- December 24, 2023
దోహా: ఏపీ సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఖతార్ లో అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతానికి అశోక్ రాజు, హబీబుల్లా బాషా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్నదిన వేడుకలకు అన్నమయ్య జిల్లా, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళి సీఎం కావాలని, వై.ఎస్ జగన్ వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్రం సుభిక్షంగా వుంటుందని ఎంపిపి రాజేంద్రనాద్ రెడ్డి, ప్రవసాందులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో సంజీవ్ థామస్, మసీష్, జాఫర్, జయచంద్రన్, మహమ్మద్ నఫ్రాస్, తలాక్, శరత కుమార్, శివ ప్రసాద్, వర్జిల్ బాబు మంది, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!