ప్రభుత్వ ఉద్యోగులకు Dh152 మిలియన్ల బోనస్
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభుత్వ ఉద్యోగులకు 152 మిలియన్ దిర్హాన్ల బోనస్ను ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మార్గదర్శకత్వంలో పనితీరు ఆధారిత బోనస్ 2023 డిసెంబర్ 24న ఆమోదించారు. ఈ బోనస్ ఉద్యోగులను మరింత రాణించేలా ప్రోత్సహించడానికి మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









