ప్రభుత్వ ఉద్యోగులకు Dh152 మిలియన్ల బోనస్
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభుత్వ ఉద్యోగులకు 152 మిలియన్ దిర్హాన్ల బోనస్ను ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మార్గదర్శకత్వంలో పనితీరు ఆధారిత బోనస్ 2023 డిసెంబర్ 24న ఆమోదించారు. ఈ బోనస్ ఉద్యోగులను మరింత రాణించేలా ప్రోత్సహించడానికి మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!