న్యూ ఇయర్...ప్రజలకు భారత రాయబారి శుభాకాంక్షలు
- December 31, 2023
కువైట్: నూతన సంవత్సరం 2024 సందర్భంగా. కువైట్ నాయకత్వానికి మరియు ప్రజలకు కువైట్ లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా కువైట్లోని పెద్ద మరియు శక్తివంతమైన భారతీయ సమాజానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 రాకతో అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కొత్త ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కువైట్ కొత్త శకంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఆశతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, విజయం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







