న్యూ ఇయర్...ప్రజలకు భారత రాయబారి శుభాకాంక్షలు
- December 31, 2023
కువైట్: నూతన సంవత్సరం 2024 సందర్భంగా. కువైట్ నాయకత్వానికి మరియు ప్రజలకు కువైట్ లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా కువైట్లోని పెద్ద మరియు శక్తివంతమైన భారతీయ సమాజానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 రాకతో అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కొత్త ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కువైట్ కొత్త శకంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఆశతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, విజయం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









