న్యూ ఇయర్...ప్రజలకు భారత రాయబారి శుభాకాంక్షలు
- December 31, 2023
కువైట్: నూతన సంవత్సరం 2024 సందర్భంగా. కువైట్ నాయకత్వానికి మరియు ప్రజలకు కువైట్ లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా కువైట్లోని పెద్ద మరియు శక్తివంతమైన భారతీయ సమాజానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 రాకతో అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కొత్త ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కువైట్ కొత్త శకంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఆశతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, విజయం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







