న్యూఇయర్ వేడుకల నుంచి వస్తుండగా.. కారు ఢీకొని ఐదుగురు మృతి
- January 03, 2024
యూఏఈ: నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యూఏఈలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అజ్మాన్లో జరిగిన ప్రమాదంలో ఎమిరాటీ దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు మరియు మేనకోడలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బాలికలకు గాయాలైనట్లు చెప్పారు. జనవరి 1( సోమవారం) తెల్లవారుజామున అజ్మాన్లోని మాస్ఫుట్ ప్రాంతంలో ఎమిరాటీ కుటుంబం వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దుబాయ్లోని హట్టా నుండి వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









