న్యూఇయర్ వేడుకల నుంచి వస్తుండగా.. కారు ఢీకొని ఐదుగురు మృతి
- January 03, 2024
యూఏఈ: నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యూఏఈలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అజ్మాన్లో జరిగిన ప్రమాదంలో ఎమిరాటీ దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు మరియు మేనకోడలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బాలికలకు గాయాలైనట్లు చెప్పారు. జనవరి 1( సోమవారం) తెల్లవారుజామున అజ్మాన్లోని మాస్ఫుట్ ప్రాంతంలో ఎమిరాటీ కుటుంబం వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దుబాయ్లోని హట్టా నుండి వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







