సౌదీ కెమికల్ కంపెనీలో ప్రమాదం. ఇద్దరు మృతి
- January 04, 2024
రియాద్: రియాద్కు ఉత్తరాన ఉన్న అట్షానాలోని ఒక కర్మాగారంలో మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. సౌదీ కెమికల్ కంపెనీ హోల్డింగ్కు అనుబంధ సంస్థ అయిన సౌదీ కెమికల్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. "ఈ విషాద ప్రమాదం సంస్థ మరియు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







