‘సహెల్’లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు
- January 08, 2024
కువైట్: సెప్టెంబర్ 2021 నుండి 2023 చివరి వరకు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ (సహెల్) యాప్ కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అధికారిక ప్రతినిధి యూసఫ్ కజెమ్ తెలిపారు. ఇదే కాలంలో ఈ యాప్ వినియోగదారులకు 100 మిలియన్లకు పైగా నోటిఫికేషన్లను పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా 35 ప్రభుత్వ సంస్థలు 356 ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నాయన్నారు. ఇది వివిధ స్మార్ట్ పరికరాల్లో 1.6 మిలియన్ల వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







