‘సహెల్’లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు
- January 08, 2024
కువైట్: సెప్టెంబర్ 2021 నుండి 2023 చివరి వరకు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ (సహెల్) యాప్ కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అధికారిక ప్రతినిధి యూసఫ్ కజెమ్ తెలిపారు. ఇదే కాలంలో ఈ యాప్ వినియోగదారులకు 100 మిలియన్లకు పైగా నోటిఫికేషన్లను పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా 35 ప్రభుత్వ సంస్థలు 356 ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నాయన్నారు. ఇది వివిధ స్మార్ట్ పరికరాల్లో 1.6 మిలియన్ల వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









