‘సహెల్’లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు
- January 08, 2024
కువైట్: సెప్టెంబర్ 2021 నుండి 2023 చివరి వరకు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ (సహెల్) యాప్ కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అధికారిక ప్రతినిధి యూసఫ్ కజెమ్ తెలిపారు. ఇదే కాలంలో ఈ యాప్ వినియోగదారులకు 100 మిలియన్లకు పైగా నోటిఫికేషన్లను పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా 35 ప్రభుత్వ సంస్థలు 356 ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నాయన్నారు. ఇది వివిధ స్మార్ట్ పరికరాల్లో 1.6 మిలియన్ల వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







