‘సహెల్’లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు
- January 08, 2024
కువైట్: సెప్టెంబర్ 2021 నుండి 2023 చివరి వరకు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ (సహెల్) యాప్ కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అధికారిక ప్రతినిధి యూసఫ్ కజెమ్ తెలిపారు. ఇదే కాలంలో ఈ యాప్ వినియోగదారులకు 100 మిలియన్లకు పైగా నోటిఫికేషన్లను పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా 35 ప్రభుత్వ సంస్థలు 356 ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నాయన్నారు. ఇది వివిధ స్మార్ట్ పరికరాల్లో 1.6 మిలియన్ల వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







