దుబాయ్ లో తెలుగోళ్ల 'సంక్రాంతి' సందడి...
- January 15, 2024
దుబాయ్: దుబాయ్ లోని వాసల్ విలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వై.వి.రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు.
విదేశీ గడ్డ పై పండుగల సందర్భాలలో తమ సంస్కృతి, సంస్కారాలను చాటిచెబుతూ నవతరాలకు కూడా నేర్పిస్తున్నారు.చిన్నారులకు భోగి సంప్రదాయం గూర్చి విశదీకరిస్తూ వివరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది.ఈ కార్యక్రమంలో 80 కుటుంబాలు పైగా పాల్గొన్నారు.అందరూ ఉత్సా హంగా శనివారం భోగి మంటలు వేసుకున్నారు.



తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









