దుబాయ్ లో తెలుగోళ్ల 'సంక్రాంతి' సందడి...
- January 15, 2024
దుబాయ్: దుబాయ్ లోని వాసల్ విలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వై.వి.రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు.
విదేశీ గడ్డ పై పండుగల సందర్భాలలో తమ సంస్కృతి, సంస్కారాలను చాటిచెబుతూ నవతరాలకు కూడా నేర్పిస్తున్నారు.చిన్నారులకు భోగి సంప్రదాయం గూర్చి విశదీకరిస్తూ వివరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది.ఈ కార్యక్రమంలో 80 కుటుంబాలు పైగా పాల్గొన్నారు.అందరూ ఉత్సా హంగా శనివారం భోగి మంటలు వేసుకున్నారు.



తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







