దుబాయ్ లో తెలుగోళ్ల 'సంక్రాంతి' సందడి...
- January 15, 2024
దుబాయ్: దుబాయ్ లోని వాసల్ విలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వై.వి.రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు.
విదేశీ గడ్డ పై పండుగల సందర్భాలలో తమ సంస్కృతి, సంస్కారాలను చాటిచెబుతూ నవతరాలకు కూడా నేర్పిస్తున్నారు.చిన్నారులకు భోగి సంప్రదాయం గూర్చి విశదీకరిస్తూ వివరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది.ఈ కార్యక్రమంలో 80 కుటుంబాలు పైగా పాల్గొన్నారు.అందరూ ఉత్సా హంగా శనివారం భోగి మంటలు వేసుకున్నారు.



తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







