కొండా కోనల్లో హంగామా చేసిన టాలీవుడ్ స్టార్స్
- May 30, 2016
టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, రవితేజ, మంచు లక్ష్మి తదితరులు తమిళనాడు నీలగిరి కొండలకు సమీపంలోని కూనూర్లో సరదాగా గడిపారట. రానా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొండల్లో విహరిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. కుటుంబం స్నేహితులతో విహారయాత్రకు కూనూర్కు వెళ్లామని.. తిరిగి వేడి ప్రదేశానికి వచ్చేశామని తెలిపారు. కొండల్ని మిస్ అవుతున్నా.. కానీ లవ్ మై రాక్స్ అని రానా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









