కొండా కోనల్లో హంగామా చేసిన టాలీవుడ్ స్టార్స్
- May 30, 2016
టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, రవితేజ, మంచు లక్ష్మి తదితరులు తమిళనాడు నీలగిరి కొండలకు సమీపంలోని కూనూర్లో సరదాగా గడిపారట. రానా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొండల్లో విహరిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. కుటుంబం స్నేహితులతో విహారయాత్రకు కూనూర్కు వెళ్లామని.. తిరిగి వేడి ప్రదేశానికి వచ్చేశామని తెలిపారు. కొండల్ని మిస్ అవుతున్నా.. కానీ లవ్ మై రాక్స్ అని రానా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







