ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు పొడిగింపు..
- January 17, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. దీంతో పాఠశాలలు జనవరి 22 సోమవారం రోజున పునఃప్రారంభం కానున్నాయి.
వాస్తవానికి మొదట సంక్రాంతి సెలవులు జనవరి 18 గురువారం వరకు మాత్రమే ఇచ్చారు. శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజుల పాటు సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!