శ్రామికులకు సరిపోని 3 గంటల మధ్యాహ్న విరామం
- June 29, 2015
పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసదీక్ష చేసే శ్రామికులకు మధ్యాహ్న విరామంగా 3 గంటల వ్యవధి సరిపోదని చెపుతున్న పైద్య ప్రముఖుల వాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఆరుబయట పనిచేసే శ్రామికులకు ఉపవాసదీక్ష పెద్ద పరీక్ష. పెరిగిన తేమ శాతం వలన శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా, ద్రవ పదార్ధాలు కూడా తీసుకోనందున డీ -హైడ్రేషన్తో వడదెబ్బ తగలవచ్చు. శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, కీడ్నీలు, హృదయం వంటి ముఖ్య అవయవాలపై ఇది ప్రభావం చూపుతుందని, చెమట పట్టకపోవడం, నీటిని స్వీకరించకపోవడం వంటి పరిస్థితుల వలన శరీర మెటబాలిసమ్ కూడా దెబ్బతినవచ్చునని ఆయన వివరించారు. అందువలన 12 నుండి 3 గంటల విరామం కాకుండా, చిన్న చిన్న పరిమాణాలు గల షిఫ్ట్ లు ఆరుబయట పనిచేసేవారికి సరైనవని దుబాయిలోని అస్తార్ మెడికల్ సెంటర్ జనరల్ ప్రాక్టీషనర్ డా. రోడేరిక్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









