శ్రామికులకు సరిపోని 3 గంటల మధ్యాహ్న విరామం
- June 29, 2015
పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసదీక్ష చేసే శ్రామికులకు మధ్యాహ్న విరామంగా 3 గంటల వ్యవధి సరిపోదని చెపుతున్న పైద్య ప్రముఖుల వాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఆరుబయట పనిచేసే శ్రామికులకు ఉపవాసదీక్ష పెద్ద పరీక్ష. పెరిగిన తేమ శాతం వలన శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా, ద్రవ పదార్ధాలు కూడా తీసుకోనందున డీ -హైడ్రేషన్తో వడదెబ్బ తగలవచ్చు. శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, కీడ్నీలు, హృదయం వంటి ముఖ్య అవయవాలపై ఇది ప్రభావం చూపుతుందని, చెమట పట్టకపోవడం, నీటిని స్వీకరించకపోవడం వంటి పరిస్థితుల వలన శరీర మెటబాలిసమ్ కూడా దెబ్బతినవచ్చునని ఆయన వివరించారు. అందువలన 12 నుండి 3 గంటల విరామం కాకుండా, చిన్న చిన్న పరిమాణాలు గల షిఫ్ట్ లు ఆరుబయట పనిచేసేవారికి సరైనవని దుబాయిలోని అస్తార్ మెడికల్ సెంటర్ జనరల్ ప్రాక్టీషనర్ డా. రోడేరిక్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







