శ్రామికులకు సరిపోని 3 గంటల మధ్యాహ్న విరామం
- June 29, 2015
పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసదీక్ష చేసే శ్రామికులకు మధ్యాహ్న విరామంగా 3 గంటల వ్యవధి సరిపోదని చెపుతున్న పైద్య ప్రముఖుల వాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఆరుబయట పనిచేసే శ్రామికులకు ఉపవాసదీక్ష పెద్ద పరీక్ష. పెరిగిన తేమ శాతం వలన శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా, ద్రవ పదార్ధాలు కూడా తీసుకోనందున డీ -హైడ్రేషన్తో వడదెబ్బ తగలవచ్చు. శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, కీడ్నీలు, హృదయం వంటి ముఖ్య అవయవాలపై ఇది ప్రభావం చూపుతుందని, చెమట పట్టకపోవడం, నీటిని స్వీకరించకపోవడం వంటి పరిస్థితుల వలన శరీర మెటబాలిసమ్ కూడా దెబ్బతినవచ్చునని ఆయన వివరించారు. అందువలన 12 నుండి 3 గంటల విరామం కాకుండా, చిన్న చిన్న పరిమాణాలు గల షిఫ్ట్ లు ఆరుబయట పనిచేసేవారికి సరైనవని దుబాయిలోని అస్తార్ మెడికల్ సెంటర్ జనరల్ ప్రాక్టీషనర్ డా. రోడేరిక్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







