దుబాయిలో ఈద్ లోగా వేతనాలు: అధినేత ఆదేశం
- June 29, 2015
దుబాయిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్-ఉల్-ఫితర్ లోగా, అంటే జులై 14 లోగా వేతనాలు చెల్లించవలసిందిగా సంబంధిత శాఖవారిని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. ప్రభువులవారి దాతృత్వనికి, అశిత పక్షపాతానికి, దుబాయి ఆర్ధిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రహమాం అల్ సలేహ్ షేక్ మొహమ్మద్ దుబాయి పౌరులు మరియు నివాసులందరి తరపున అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









