దుబాయిలో ఈద్ లోగా వేతనాలు: అధినేత ఆదేశం
- June 29, 2015
దుబాయిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్-ఉల్-ఫితర్ లోగా, అంటే జులై 14 లోగా వేతనాలు చెల్లించవలసిందిగా సంబంధిత శాఖవారిని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. ప్రభువులవారి దాతృత్వనికి, అశిత పక్షపాతానికి, దుబాయి ఆర్ధిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రహమాం అల్ సలేహ్ షేక్ మొహమ్మద్ దుబాయి పౌరులు మరియు నివాసులందరి తరపున అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







