యూఏఈ బీమా కంపెనీకి 1.2 మిలియన్ దిర్హామ్ల జరిమానా
- January 31, 2024
యూఏఈ: ఎమిరేట్స్లో పనిచేస్తున్న ఒక బీమా కంపెనీపై Dh1.2 మిలియన్ల ఆర్థిక ఆంక్షలు విధించింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE). మనీలాండరింగ్ నిరోధకం, తీవ్రవాదానికి ఫైనాన్సింగ్, చట్టవిరుద్ధ సంస్థల ఫైనాన్సింగ్ (AML/CFT)పై 2018 ఫెడరల్ డిక్రీ లా నంబర్ (20)లోని ఆర్టికల్ 14 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. బీమా కంపెనీ AML/CFT పాలసీలు మరియు విధానాల్లో లోపాలను కలిగి ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బీమా రంగం పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆమోదించిన చట్టాలు, నిబంధనలను అన్ని బీమా కంపెనీలు, వాటి యజమానులు కట్టుబడి ఉండాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!







