కువైట్ నుండి 331 మంది మహిళలు బహిష్కరణ
- February 06, 2024
కువైట్: గత వారంలో మొత్తం 841 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ బహిష్కరణ విభాగం వెల్లడించింది. ఇందులో 510 మంది పురుషులు, 331 మంది మహిళలు ఉన్నారు. మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా జ్లీబ్ అల్షుయౌఖ్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన సుమారు 200 మందిని, ఉపాంత కార్మికులను అరెస్టు చేసింది. కాగా, రాబోయే రోజుల్లోనూ తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!







