గ్లోబల్ ల్యాండ్స్కేప్లో భారతదేశం-ఒమన్ మిత్రదేశాలు
- February 06, 2024
మస్కట్: భారతదేశం-ఒమన్ భాగస్వామ్యం.. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ల్యాండ్స్కేప్లో విశ్వసనీయ మిత్రదేశాలు అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రశంసలు కురిపించారు. భారతదేశం మరియు ఒమన్ మధ్య చారిత్రక బంధం ఎప్పటికీ కొనసాగుతుందని ప్రఖ్యాత భారతీయ ఆర్థికవేత్త, భారత ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ అభిప్రాపడ్డారు. దుక్మ్ రిఫైనరీ ఒమన్ మరియు కువైట్ మధ్య ఈ రకమైన అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు. OQ - గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గ్రూప్, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు గల్ఫ్ దేశాల మధ్య దుక్మ్ రిఫైనరీ అతిపెద్ద పెట్టుబడి అని పలువురు మంత్రులు వివరించారు. ఆర్థిక ప్రయోజనాలు, మిత్రదేశాల మధ్య వ్యాపార బంధానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఆదర్శ ఉదాహరణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









