గ్లోబల్ ల్యాండ్స్కేప్లో భారతదేశం-ఒమన్ మిత్రదేశాలు
- February 06, 2024
మస్కట్: భారతదేశం-ఒమన్ భాగస్వామ్యం.. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ల్యాండ్స్కేప్లో విశ్వసనీయ మిత్రదేశాలు అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రశంసలు కురిపించారు. భారతదేశం మరియు ఒమన్ మధ్య చారిత్రక బంధం ఎప్పటికీ కొనసాగుతుందని ప్రఖ్యాత భారతీయ ఆర్థికవేత్త, భారత ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ అభిప్రాపడ్డారు. దుక్మ్ రిఫైనరీ ఒమన్ మరియు కువైట్ మధ్య ఈ రకమైన అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు. OQ - గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గ్రూప్, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు గల్ఫ్ దేశాల మధ్య దుక్మ్ రిఫైనరీ అతిపెద్ద పెట్టుబడి అని పలువురు మంత్రులు వివరించారు. ఆర్థిక ప్రయోజనాలు, మిత్రదేశాల మధ్య వ్యాపార బంధానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఆదర్శ ఉదాహరణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!







