గ్లోబల్ ల్యాండ్స్కేప్లో భారతదేశం-ఒమన్ మిత్రదేశాలు
- February 06, 2024
మస్కట్: భారతదేశం-ఒమన్ భాగస్వామ్యం.. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ల్యాండ్స్కేప్లో విశ్వసనీయ మిత్రదేశాలు అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రశంసలు కురిపించారు. భారతదేశం మరియు ఒమన్ మధ్య చారిత్రక బంధం ఎప్పటికీ కొనసాగుతుందని ప్రఖ్యాత భారతీయ ఆర్థికవేత్త, భారత ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ అభిప్రాపడ్డారు. దుక్మ్ రిఫైనరీ ఒమన్ మరియు కువైట్ మధ్య ఈ రకమైన అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు. OQ - గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గ్రూప్, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు గల్ఫ్ దేశాల మధ్య దుక్మ్ రిఫైనరీ అతిపెద్ద పెట్టుబడి అని పలువురు మంత్రులు వివరించారు. ఆర్థిక ప్రయోజనాలు, మిత్రదేశాల మధ్య వ్యాపార బంధానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఆదర్శ ఉదాహరణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







