ఏపీ వాలంటీర్లకు శుభవార్త..
- February 12, 2024
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు శుభవార్త. త్వరలోనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ అందరికీ 10 వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల వరకు ఇవ్వబోతున్నాడు.
'సేవా మిత్ర' పధకం క్రింద రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు గుహ ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో యాలకు చేరుస్తూ, వాళ్లకి అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ వచ్చినందుకు గుర్తుగా జగన్ ఈ 'సేవ మిత్ర' ద్వారా డబ్బులు అందించబోతున్నాడు. ప్రతీ మండలం లో ఐదుగురు, అలాగే ప్రతీ మున్సిపాలిటీలో 10 మందికి 20 వేల రూపాయిలు, నియోజకవర్గం లో ఐదుగురిని గుర్తించి 'సేవా వజ్ర' క్రింద 30 వేల రూపాయిలు, ఇక మిగిలిన వాలంటీర్స్ కి సేవా మిత్ర క్రింద 10 వేల రూపాయిలు అందించబోతున్నాడు. ఈ కార్యక్రమంని ఈనెల 15 వ తారీఖున గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం లో జరగబొయ్యే సభలో సీఎం జగన్ అందించబోతున్నాడు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







