ఏపీ వాలంటీర్లకు శుభవార్త..
- February 12, 2024అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు శుభవార్త. త్వరలోనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ అందరికీ 10 వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల వరకు ఇవ్వబోతున్నాడు.
'సేవా మిత్ర' పధకం క్రింద రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు గుహ ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో యాలకు చేరుస్తూ, వాళ్లకి అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ వచ్చినందుకు గుర్తుగా జగన్ ఈ 'సేవ మిత్ర' ద్వారా డబ్బులు అందించబోతున్నాడు. ప్రతీ మండలం లో ఐదుగురు, అలాగే ప్రతీ మున్సిపాలిటీలో 10 మందికి 20 వేల రూపాయిలు, నియోజకవర్గం లో ఐదుగురిని గుర్తించి 'సేవా వజ్ర' క్రింద 30 వేల రూపాయిలు, ఇక మిగిలిన వాలంటీర్స్ కి సేవా మిత్ర క్రింద 10 వేల రూపాయిలు అందించబోతున్నాడు. ఈ కార్యక్రమంని ఈనెల 15 వ తారీఖున గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం లో జరగబొయ్యే సభలో సీఎం జగన్ అందించబోతున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు