ఏపీ వాలంటీర్లకు శుభవార్త..
- February 12, 2024![1 ఏపీ వాలంటీర్లకు శుభవార్త..](https://www.maagulf.com/godata/articles/202402/apv_1707754015.jpg)
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు శుభవార్త. త్వరలోనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ అందరికీ 10 వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల వరకు ఇవ్వబోతున్నాడు.
'సేవా మిత్ర' పధకం క్రింద రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు గుహ ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో యాలకు చేరుస్తూ, వాళ్లకి అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ వచ్చినందుకు గుర్తుగా జగన్ ఈ 'సేవ మిత్ర' ద్వారా డబ్బులు అందించబోతున్నాడు. ప్రతీ మండలం లో ఐదుగురు, అలాగే ప్రతీ మున్సిపాలిటీలో 10 మందికి 20 వేల రూపాయిలు, నియోజకవర్గం లో ఐదుగురిని గుర్తించి 'సేవా వజ్ర' క్రింద 30 వేల రూపాయిలు, ఇక మిగిలిన వాలంటీర్స్ కి సేవా మిత్ర క్రింద 10 వేల రూపాయిలు అందించబోతున్నాడు. ఈ కార్యక్రమంని ఈనెల 15 వ తారీఖున గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం లో జరగబొయ్యే సభలో సీఎం జగన్ అందించబోతున్నాడు.
తాజా వార్తలు
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర