సౌదీలో 14 మంది తీవ్రవాదులకు ఉరిశిక్ష
- June 02, 2016
సౌదీ అరేబియాలో 14 మంది వ్యక్తులకు తీవ్రవాదంతో సంబంధాలున్నాయన్న కారణంగా ఉరిశిక్ష విధించారు. ఈస్టర్న్ ప్రావిన్స్లోని ఖాతిఫ్లో పోలీసులపై వీరు దాడి చేశారు. మరో 9 మందికి ఈ కేసులో 3 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించబడింది. 2011-14 మధ్య జరిగిన నిరసనల్లో 20 మంది ఆందోళనకారులు మరియు పలువురు పోలీసు అధికారులు మృతి చెందారు. జనవరి 2న సౌదీ అరేబియా నలుగురు ఈస్టర్న్ ప్రావిన్స్ యాక్టివిస్టుల్ని ఎగ్జిక్యూట్ చేసింది. సౌదీ అరేబియా తమ జ్యుడీషియరీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. సున్నీ, షియాతీస్ అనే బేధభావం ఎక్కడా చూపబోమని, రాజకీయ కారణాలతో కొందరు కుట్రపూరితంగా ప్రజల్ని రెచ్చగొట్టి విధ్వంసాలకు దిగడం ద్వారా సామాన్యుల్ని, అలాగే భద్రతా సిబ్బందిని హతమార్చడం హేయమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







