NEET UG 2024 : పరీక్ష కేంద్రంగా కువైట్
- February 21, 2024
కువైట్: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ 2024 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కువైట్తో సహా 14 దేశాలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. NEET UG దరఖాస్తు ఫారమ్ 2024ను ఇప్పటికే సమర్పించిన విద్యార్థులు దరఖాస్తు కరెక్షన్ సమయంలో పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని ఏజెన్సీ తెలియజేసింది. భారత్ వెలుపల కువైట్, దుబాయ్, అబుదాబి, షార్జా, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్ మరియు సింగపూర్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు కువైట్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంపై భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!









