NEET UG 2024 : పరీక్ష కేంద్రంగా కువైట్
- February 21, 2024
కువైట్: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ 2024 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కువైట్తో సహా 14 దేశాలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. NEET UG దరఖాస్తు ఫారమ్ 2024ను ఇప్పటికే సమర్పించిన విద్యార్థులు దరఖాస్తు కరెక్షన్ సమయంలో పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని ఏజెన్సీ తెలియజేసింది. భారత్ వెలుపల కువైట్, దుబాయ్, అబుదాబి, షార్జా, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్ మరియు సింగపూర్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు కువైట్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంపై భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









