NEET UG 2024 : పరీక్ష కేంద్రంగా కువైట్
- February 21, 2024
కువైట్: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ 2024 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కువైట్తో సహా 14 దేశాలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. NEET UG దరఖాస్తు ఫారమ్ 2024ను ఇప్పటికే సమర్పించిన విద్యార్థులు దరఖాస్తు కరెక్షన్ సమయంలో పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చని ఏజెన్సీ తెలియజేసింది. భారత్ వెలుపల కువైట్, దుబాయ్, అబుదాబి, షార్జా, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్ మరియు సింగపూర్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు కువైట్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంపై భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







