మలేషియా ప్రధానమంత్రితో అబ్దుల్లా కమెల్ కీలక సమావేశం
- February 25, 2024
జెడ్డా: ఇస్లామిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా సలేహ్ కమెల్ శుక్రవారం కౌలాలంపూర్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ ఛాంబర్ సెక్రటరీ జనరల్ యూసఫ్ ఖలావి, డాక్టర్ ఫసిహర్ హసన్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మలేషియాలో ముఖ్యంగా సౌదీ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై షేక్ అబ్దుల్లా కమెల్ కు వివరించారు. 2023 సంవత్సరంలో మలేషియా తన చరిత్రలో అత్యధిక పెట్టుబడి రేటును 329.5 బిలియన్ మలేషియా రింగ్గిట్లతో సాధించిందని ఆయన వివరించారు. సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడం వల్ల మలేషియా కంపెనీలు, శ్రామిక శక్తి వృద్ధి చెందడంతోపాటు వివిధ దేశాల నుండి నైపుణ్యాలను పొందడం ఖాయమని ప్రధాని అన్వర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







