వాటర్ బెలున్స్ విసిరితే..500 దీనార్ల వరకు జరిమానా
- February 25, 2024
కువైట్: వాటర్ బెలున్స్ విసిరితే 500 దీనార్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు పర్యావరణ పబ్లిక్ అథారిటీ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సమీరా అల్-కందారి హెచ్చరించారు. పౌరులు మరియు ప్రవాసులు కువైట్లో జాతీయ సెలవుదిన వేడుకల్లో పరిశుభ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లా ఆర్టికల్ 33కి అనుగుణంగా బెలూన్ పారవేయడంతోపాటు చెత్తను వేయకుండా ఉండాలని, ఉల్లంఘించిన వారికి 50 నుండి 500 దీనార్ల జరిమానా విధించనున్నట్లు అల్-కందారి తెలిపారు. పర్యావరణ నిబంధనలను అమలు చేయడానికి ఏజెన్సీల సిబ్బందితో సహా ఇన్స్పెక్టర్ల బృందాలు వేడుక జరిగే ప్రదేశాలలో సంయుక్త తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. జాతీయ సెలవు రోజులలో కాలుష్యాన్ని తగ్గించడానికి, అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పర్యావరణ అధికారుల ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







