మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించిన భారత అధికారి విక్రమ్ మిస్రీ
- February 28, 2024ముస్కా : భారతదేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం ఈరోజు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ని సందర్శించింది.MSCకి చేరుకున్న భారత అధికారి మరియు అతని ప్రతినిధి బృందానికి MSC అధిపతి కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ స్వాగతం పలికారు.
ఒమనీ సముద్ర వాతావరణంలో కేంద్రం నిర్వహిస్తున్న వ్యూహాత్మక పాత్రలు, విధుల గురించి సందర్శించిన ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. ఆనంతరం కేంద్రం యొక్క సౌకర్యాలను కూడా సందర్శించారు. దాని జాతీయ విధులను నిర్వహించడంలో ఉపయోగించే తాజా పరికరాలు, సాంకేతికతలను వీక్షించారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము