మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించిన భారత అధికారి విక్రమ్ మిస్రీ
- February 28, 2024
ముస్కా : భారతదేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం ఈరోజు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ని సందర్శించింది.MSCకి చేరుకున్న భారత అధికారి మరియు అతని ప్రతినిధి బృందానికి MSC అధిపతి కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ స్వాగతం పలికారు.
ఒమనీ సముద్ర వాతావరణంలో కేంద్రం నిర్వహిస్తున్న వ్యూహాత్మక పాత్రలు, విధుల గురించి సందర్శించిన ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. ఆనంతరం కేంద్రం యొక్క సౌకర్యాలను కూడా సందర్శించారు. దాని జాతీయ విధులను నిర్వహించడంలో ఉపయోగించే తాజా పరికరాలు, సాంకేతికతలను వీక్షించారు.
తాజా వార్తలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!









