మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించిన భారత అధికారి విక్రమ్ మిస్రీ
- February 28, 2024![1 మారిటైమ్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించిన భారత అధికారి విక్రమ్ మిస్రీ](https://www.maagulf.com/godata/articles/202402/fff_1709097468.jpg)
ముస్కా : భారతదేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం ఈరోజు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ని సందర్శించింది.MSCకి చేరుకున్న భారత అధికారి మరియు అతని ప్రతినిధి బృందానికి MSC అధిపతి కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ స్వాగతం పలికారు.
ఒమనీ సముద్ర వాతావరణంలో కేంద్రం నిర్వహిస్తున్న వ్యూహాత్మక పాత్రలు, విధుల గురించి సందర్శించిన ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. ఆనంతరం కేంద్రం యొక్క సౌకర్యాలను కూడా సందర్శించారు. దాని జాతీయ విధులను నిర్వహించడంలో ఉపయోగించే తాజా పరికరాలు, సాంకేతికతలను వీక్షించారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..