యూఏఈ కార్పొరేట్ టాక్స్: కొత్తగా నమోదు ఆలస్యానికి Dh10,000 జరిమానా
- February 28, 2024![1 యూఏఈ కార్పొరేట్ టాక్స్: కొత్తగా నమోదు ఆలస్యానికి Dh10,000 జరిమానా](https://www.maagulf.com/godata/articles/202402/eee_1709097421.jpg)
యూఏఈ: కార్పొరేట్ పన్ను కోసం ఆలస్యంగా నమోదు చేసుకున్న వారికి కొత్త Dh10,000 జరిమానాను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులను పన్ను నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సహించడానికి మరియు సకాలంలో నమోదు చేసుకోవడానికి పెనాల్టీ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కార్పొరేట్ పన్ను చట్టం సంబంధించి ఉల్లంఘనల కోసం ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ద్వారా విధించబడే పరిపాలనాపరమైన జరిమానాలు ఆగస్టు 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త జరిమానా మార్చి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..