యూఏఈ కార్పొరేట్ టాక్స్: కొత్తగా నమోదు ఆలస్యానికి Dh10,000 జరిమానా
- February 28, 2024
యూఏఈ: కార్పొరేట్ పన్ను కోసం ఆలస్యంగా నమోదు చేసుకున్న వారికి కొత్త Dh10,000 జరిమానాను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులను పన్ను నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సహించడానికి మరియు సకాలంలో నమోదు చేసుకోవడానికి పెనాల్టీ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కార్పొరేట్ పన్ను చట్టం సంబంధించి ఉల్లంఘనల కోసం ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ద్వారా విధించబడే పరిపాలనాపరమైన జరిమానాలు ఆగస్టు 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త జరిమానా మార్చి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









