యూఏఈ కార్పొరేట్ టాక్స్: కొత్తగా నమోదు ఆలస్యానికి Dh10,000 జరిమానా
- February 28, 2024
యూఏఈ: కార్పొరేట్ పన్ను కోసం ఆలస్యంగా నమోదు చేసుకున్న వారికి కొత్త Dh10,000 జరిమానాను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులను పన్ను నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సహించడానికి మరియు సకాలంలో నమోదు చేసుకోవడానికి పెనాల్టీ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కార్పొరేట్ పన్ను చట్టం సంబంధించి ఉల్లంఘనల కోసం ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ద్వారా విధించబడే పరిపాలనాపరమైన జరిమానాలు ఆగస్టు 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త జరిమానా మార్చి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







