యూఏఈ కార్పొరేట్ టాక్స్: కొత్తగా నమోదు ఆలస్యానికి Dh10,000 జరిమానా
- February 28, 2024
యూఏఈ: కార్పొరేట్ పన్ను కోసం ఆలస్యంగా నమోదు చేసుకున్న వారికి కొత్త Dh10,000 జరిమానాను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులను పన్ను నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సహించడానికి మరియు సకాలంలో నమోదు చేసుకోవడానికి పెనాల్టీ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కార్పొరేట్ పన్ను చట్టం సంబంధించి ఉల్లంఘనల కోసం ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ద్వారా విధించబడే పరిపాలనాపరమైన జరిమానాలు ఆగస్టు 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త జరిమానా మార్చి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







