ఫేక్ కరెన్సీని సీజ్ చేసిన రస్ అల్ ఖైమా పోలీస్
- June 03, 2016
1.5 మిలియన్ డాలర్ల విలువైన ఫేక్ కరెన్సీని సీజ్ చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వెల్లడించింది. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేశారు. రస్ అల్ ఖైమా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖాసిమి ఈ విషయాల్ని వెల్లడించారు. 1.5 మిలియన్ విలువైన ఫేక్ కరెన్సీని 1 మిలియన్ దిర్హామ్లకు అమ్మేందుక నిందితులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహం పన్ని ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









