ఫేక్ కరెన్సీని సీజ్ చేసిన రస్ అల్ ఖైమా పోలీస్
- June 03, 2016
1.5 మిలియన్ డాలర్ల విలువైన ఫేక్ కరెన్సీని సీజ్ చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వెల్లడించింది. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేశారు. రస్ అల్ ఖైమా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖాసిమి ఈ విషయాల్ని వెల్లడించారు. 1.5 మిలియన్ విలువైన ఫేక్ కరెన్సీని 1 మిలియన్ దిర్హామ్లకు అమ్మేందుక నిందితులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహం పన్ని ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







