సౌదీ అరేబియా పర్యాటక రంగంలో 45% మంది మహిళలు.. ప్రిన్సెస్ హైఫా
- March 03, 2024
రియాద్: రియాద్లో జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో 'టూరిజం ఇండస్ట్రీ అండ్ బియాండ్లో ఫ్యూచర్ ప్రూఫ్ వర్క్ఫోర్స్ను సృష్టించడం' సెషన్లో టూరిజం వైస్ మినిస్టర్ ప్రిన్సెస్ హైఫా బింట్ మొహమ్మద్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో 925,000 మంది వ్యక్తులు ఉపాధి పొందుతున్నారని, వారిలో మహిళలు 45% ఉన్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను మార్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషస్తున్నదని, ప్రపంచ ఆర్థిక వేదిక 33% ప్రపంచ ఉద్యోగాలు టెక్నాలజీ ద్వారా పునర్నిర్మించబడతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









