సౌదీ అరేబియా పర్యాటక రంగంలో 45% మంది మహిళలు.. ప్రిన్సెస్ హైఫా
- March 03, 2024
రియాద్: రియాద్లో జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో 'టూరిజం ఇండస్ట్రీ అండ్ బియాండ్లో ఫ్యూచర్ ప్రూఫ్ వర్క్ఫోర్స్ను సృష్టించడం' సెషన్లో టూరిజం వైస్ మినిస్టర్ ప్రిన్సెస్ హైఫా బింట్ మొహమ్మద్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో 925,000 మంది వ్యక్తులు ఉపాధి పొందుతున్నారని, వారిలో మహిళలు 45% ఉన్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను మార్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషస్తున్నదని, ప్రపంచ ఆర్థిక వేదిక 33% ప్రపంచ ఉద్యోగాలు టెక్నాలజీ ద్వారా పునర్నిర్మించబడతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









