సౌదీ అరేబియా పర్యాటక రంగంలో 45% మంది మహిళలు.. ప్రిన్సెస్ హైఫా
- March 03, 2024
రియాద్: రియాద్లో జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో 'టూరిజం ఇండస్ట్రీ అండ్ బియాండ్లో ఫ్యూచర్ ప్రూఫ్ వర్క్ఫోర్స్ను సృష్టించడం' సెషన్లో టూరిజం వైస్ మినిస్టర్ ప్రిన్సెస్ హైఫా బింట్ మొహమ్మద్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో 925,000 మంది వ్యక్తులు ఉపాధి పొందుతున్నారని, వారిలో మహిళలు 45% ఉన్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను మార్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషస్తున్నదని, ప్రపంచ ఆర్థిక వేదిక 33% ప్రపంచ ఉద్యోగాలు టెక్నాలజీ ద్వారా పునర్నిర్మించబడతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







