20 శాతం తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!
- March 07, 2024
యూఏఈ: ఎగుమతులపై మూడు నెలల నిషేధం తర్వాత యూఏఈకి కమోడిటీ ఎగుమతులను భారతదేశం అనుమతించింది. దీంతో యూఏఈలో ఉల్లి ధరలు 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా 2023 డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. "నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా యూఏఈకి త్రైమాసికానికి 3,600 మెట్రిక్ టన్నుల పరిమాణపు సీలింగ్తో 14,400 టన్నుల ఉల్లిపాయల ఎగుమతి అవుతాయి. " అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా నిషేధం విధించిన తరువాత యూఏఈలో ఉల్లిపాయల ధరలు కిలోకు సగటున 1.5-Dh2 నుండి దాదాపు Dh7-Dh8కి పెరిగాయి.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒమన్లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







