షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన మూసివేత
- March 07, 2024
కువైట్: కువైట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాల సందర్భంగా మార్చి 9వ తేదీ (శనివారం) షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయబడుతుంది. శనివారం తెల్లవారుజామున 2:00 గంటల నుండి సుబియా ప్రాంతం వైపు మరియు 7:00 నుండి కార్యకలాపాలు ముగిసే వరకు అల్-గజాలీ రోడ్ వైపు వంతెన మూసివేయబడుతుందని అధికారులు ప్రకటించారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ మార్చి 9వ తేదీ శనివారం వంతెన వద్ద కువైట్ స్పోర్ట్స్ డే కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ సమయంలో వాహనదారులు ట్రాఫిక్ అధికారుల సూచనలను పాటించాలని , ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒమన్లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







