రమదాన్ శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి
- March 12, 2024
కువైట్: కువైట్లోని మొత్తం భారతీయ సమాజంతో పాటు కువైట్ రాష్ట్ర నాయకత్వానికి మరియు కువైట్ ప్రజలకు భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా రమదాన్ శుభాకాంక్షలు తెలిపారు. రమదాన్ ఆత్మపరిశీలన, సహనం, కృతజ్ఞత, ప్రేమ, వినయం మరియు స్వీయ-క్రమశిక్షణ కోసం ఒక సమయాన్ని సూచిస్తుందన్నారు. భారతదేశం విభిన్న మతాలు మరియు సంస్కృతుల నిలయమని, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా భారత్ ఉన్నదని తెలిపారు. ఈ పవిత్రమైన రమదాన్ మాసం దయ, సామరస్యం మరియు కరుణతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









