రమదాన్ శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి
- March 12, 2024
కువైట్: కువైట్లోని మొత్తం భారతీయ సమాజంతో పాటు కువైట్ రాష్ట్ర నాయకత్వానికి మరియు కువైట్ ప్రజలకు భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా రమదాన్ శుభాకాంక్షలు తెలిపారు. రమదాన్ ఆత్మపరిశీలన, సహనం, కృతజ్ఞత, ప్రేమ, వినయం మరియు స్వీయ-క్రమశిక్షణ కోసం ఒక సమయాన్ని సూచిస్తుందన్నారు. భారతదేశం విభిన్న మతాలు మరియు సంస్కృతుల నిలయమని, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా భారత్ ఉన్నదని తెలిపారు. ఈ పవిత్రమైన రమదాన్ మాసం దయ, సామరస్యం మరియు కరుణతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









