రమదాన్ శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి
- March 12, 2024
కువైట్: కువైట్లోని మొత్తం భారతీయ సమాజంతో పాటు కువైట్ రాష్ట్ర నాయకత్వానికి మరియు కువైట్ ప్రజలకు భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా రమదాన్ శుభాకాంక్షలు తెలిపారు. రమదాన్ ఆత్మపరిశీలన, సహనం, కృతజ్ఞత, ప్రేమ, వినయం మరియు స్వీయ-క్రమశిక్షణ కోసం ఒక సమయాన్ని సూచిస్తుందన్నారు. భారతదేశం విభిన్న మతాలు మరియు సంస్కృతుల నిలయమని, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా భారత్ ఉన్నదని తెలిపారు. ఈ పవిత్రమైన రమదాన్ మాసం దయ, సామరస్యం మరియు కరుణతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







