ఆఫ్ఘనిస్థాన్ నేతలు మోదీ కి ఘనస్వాగతం పలికారు..
- June 04, 2016
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్థాన్లోని హెరాత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆఫ్ఘనిస్థాన్ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో ప్రధాని భేటీ కానున్నారు. ఆఫ్ఘన్-భారత్ ఫ్రెండ్షిప్ డ్యామ్ (గతంలో సల్మా డ్యామ్ అనేవారు)ను ప్రారంభించనున్నారు. కాగా, తన ఐదు దేశాల పర్యటన నిమిత్తం మోదీ ఇవాళ ఉదయం మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







