పేషెంట్లు ఉపవాస దీక్షకు ముందు వైద్యుల సలహా తీసుకోవాలి
- June 30, 2015
ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా దీర్ఘకాలంగా చికిత్స తీసుకుంటున్నవారు, రమదాన్ ఉపవాస దీక్షకు కు ఉపక్రమించేముందు వైద్యుల అనుమతి తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు తెలియచేశారు. ఒమాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు - సాధారణంగా లివర్ సిర్రొసిస్, కిడ్నీ ఫెయిల్యుర్ వంటి రుగ్మతలు లేదా దీర్ఘకాలంగా చికిత్సలో ఉన్న రకాల పేషం ట్లకు వైద్య కారణాల వలన మినహాయింపు ఉన్నదని తెలిపారు. ఐనప్పటికీ, ప్రతిఒక్కరి ఆరోగ్యం భిన్నమైనదనీ, అటువంటి వారు డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య శాఖ ఫ్యామిలీ మెడిసిన్ యొక్క సేనియర్ కన్సల్టంటు డా. అహ్మెద్ హమేద్ అల్ వహైదీ తెలిపారు. అల్ రఫ్ఫా హాస్పి టల్ న్యూట్రిషనిస్టు మరియు వేయిట్ లాస్ కన్సల్టంటు ఐన మోనికా సేథ్, ఉపవాస దీక్ష వారి వ్యక్తిగత మత నమ్మకానికి చెందినదైనప్పటికీ, కొన్ని రకాల వైద్యపరిస్థితులలో దానిని పాటించడం సమస్యాత్మకమని ఆమె తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









