బహ్రెయిన్ గుండా ప్రయాణించిన కువైట్ బాంబుదాడి నిందితుడు
- June 30, 2015
కువైట్ లో గత శుక్రవారం ప్రార్ధన చేస్తున్న 27మంది భక్తుల మృతికి కారణమైన వ్యక్తి, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ గుండా కువైట్లోకి ప్రవేశించినట్టు సెక్యూరిటీ ఫర్ పోర్ట్స్ యొక్క జనరల్ డైరెక్టర్ సోమవారం వెల్లడించారు. అతడు జూన్ 25 న గురువారం గల్ఫ్ ఏర్ విమానంలో రియాద్ వచ్చినట్టు, అక్కడ నుండి మరల గల్ఫ్ ఏర్ విమానంలో కువేట్ వెళ్ళేవరకు అక్కడే ఉన్నట్టు ఆయన ధృవీకరించారు. అతడు సౌదీ నివాసి అని, అతడు ప్రయాణించిన కారు యజమానిని, ఇంటి యజమానిని అరెస్టు చేసినట్టు , డ్రైవర్ గురించి గాలిస్తున్నట్టు, ఈ సంఘటనకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న పలువురు అనుమానితులను విచారిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









