బహ్రెయిన్ గుండా ప్రయాణించిన కువైట్ బాంబుదాడి నిందితుడు
- June 30, 2015
కువైట్ లో గత శుక్రవారం ప్రార్ధన చేస్తున్న 27మంది భక్తుల మృతికి కారణమైన వ్యక్తి, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ గుండా కువైట్లోకి ప్రవేశించినట్టు సెక్యూరిటీ ఫర్ పోర్ట్స్ యొక్క జనరల్ డైరెక్టర్ సోమవారం వెల్లడించారు. అతడు జూన్ 25 న గురువారం గల్ఫ్ ఏర్ విమానంలో రియాద్ వచ్చినట్టు, అక్కడ నుండి మరల గల్ఫ్ ఏర్ విమానంలో కువేట్ వెళ్ళేవరకు అక్కడే ఉన్నట్టు ఆయన ధృవీకరించారు. అతడు సౌదీ నివాసి అని, అతడు ప్రయాణించిన కారు యజమానిని, ఇంటి యజమానిని అరెస్టు చేసినట్టు , డ్రైవర్ గురించి గాలిస్తున్నట్టు, ఈ సంఘటనకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న పలువురు అనుమానితులను విచారిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









