బహ్రెయిన్ గుండా ప్రయాణించిన కువైట్ బాంబుదాడి నిందితుడు
- June 30, 2015
కువైట్ లో గత శుక్రవారం ప్రార్ధన చేస్తున్న 27మంది భక్తుల మృతికి కారణమైన వ్యక్తి, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ గుండా కువైట్లోకి ప్రవేశించినట్టు సెక్యూరిటీ ఫర్ పోర్ట్స్ యొక్క జనరల్ డైరెక్టర్ సోమవారం వెల్లడించారు. అతడు జూన్ 25 న గురువారం గల్ఫ్ ఏర్ విమానంలో రియాద్ వచ్చినట్టు, అక్కడ నుండి మరల గల్ఫ్ ఏర్ విమానంలో కువేట్ వెళ్ళేవరకు అక్కడే ఉన్నట్టు ఆయన ధృవీకరించారు. అతడు సౌదీ నివాసి అని, అతడు ప్రయాణించిన కారు యజమానిని, ఇంటి యజమానిని అరెస్టు చేసినట్టు , డ్రైవర్ గురించి గాలిస్తున్నట్టు, ఈ సంఘటనకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న పలువురు అనుమానితులను విచారిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







