కొత్త స్కీముతో పెరగనున్న ఆరోగ్య బీమా ప్రీమియంలు..!
- March 20, 2024
యూఏఈ: మార్చి 18న ప్రకటించిన కొత్త తప్పనిసరి స్కీమ్ను ప్రవేశపెట్టడం ద్వారా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో యూఏఈలో ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం కింద, యజమానులు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా బీమాను అందించాల్సి ఉంటుంది. యూఏఈలోని యజమానులు తప్పనిసరిగా తమ ఉద్యోగుల ఆరోగ్య బీమాను 2025 జనవరి 1 నుండి అందించాలి. యజమానులు వారి రెసిడెన్సీ వీసాలను జారీ చేసేటప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు వారి ఉద్యోగుల ఆరోగ్య బీమా కవరేజీ కోసం కూడా చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత హెల్త్కేర్ సేవలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రీమియంలలో స్థిరమైన పెరుగుదల అంచనా వేస్తున్నట్లు http://Insurancemarket.ae సీఈఓ అవినాష్ బాబర్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR







