స్వల్ప తనిఖీలతో సులువుగా అమెరికా ప్రవేశించేందుకు ఒప్పందం
- June 04, 2016
కొన్ని నిర్దేశిత విమానాశ్రయాల్లో స్వల్ప తనిఖీలతో భారతీయులు సులువుగా అమెరికాలో ప్రవేశించేందుకు ఇరు దేశాలూ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పెద్దగా తనిఖీలు అవసరం లేని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.ఇలాంటి వారికి భద్రతాపరమైన అనుమతులను త్వరగా మంజూరు చేస్తారు. ఇందుకోసం అమెరికాతో 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' ఒప్పందం కుదుర్చుకున్న తొమ్మిదో దేశం భారత్ అని అమెరికా అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి అరుణ్ సింగ్, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డిప్యూటీ కమిషనర్ మధ్య కెవిన్ మెక్ అలీనన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమం అమలుకు కొన్ని నెలల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









