స్వల్ప తనిఖీలతో సులువుగా అమెరికా ప్రవేశించేందుకు ఒప్పందం
- June 04, 2016
కొన్ని నిర్దేశిత విమానాశ్రయాల్లో స్వల్ప తనిఖీలతో భారతీయులు సులువుగా అమెరికాలో ప్రవేశించేందుకు ఇరు దేశాలూ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పెద్దగా తనిఖీలు అవసరం లేని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.ఇలాంటి వారికి భద్రతాపరమైన అనుమతులను త్వరగా మంజూరు చేస్తారు. ఇందుకోసం అమెరికాతో 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' ఒప్పందం కుదుర్చుకున్న తొమ్మిదో దేశం భారత్ అని అమెరికా అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి అరుణ్ సింగ్, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డిప్యూటీ కమిషనర్ మధ్య కెవిన్ మెక్ అలీనన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమం అమలుకు కొన్ని నెలల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









