అన్ని కంపెనీలు GDRFA ఆన్లైన్ సిస్టమ్ లో నమోదు చేయించుకోవాలి
- June 30, 2015
దుబాయిలో నడపబడుతున్న అన్ని కంపెనీలు, ఉద్యోగుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆన్ లైన్ ఇ-సర్వీసు పద్ధతిని -రెసిడెన్సీ జారీకి, రెన్యువల్ కొరకు, వర్క్ పర్మిట్ మరియు విజిట్-వీసా దరఖాస్తుల మాన్యువల్ దరఖాస్తుకు బదులుగా మాత్రమే వాడాలని అక్కడి జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫేర్స్ (GDRFA) యొక్క డైరక్టర్ జనరల్ - మేజర్ జనరల్ మొహమ్మద్ ఆహ్మైద్ అల్ మర్రి తెలిపారు. GDRFA సేవలను వినియోగించుకోవడానికి ముందుగా అన్ని కంపెనీలు ఆన్లైన్ సిస్టమ్ కొరకు నమోదు చేయించుకోవాలని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ సేవలలోకి మారటం అనేది వినియోగదారుల కొరకు సేవలను అభివృద్ధి పరచి, సౌకర్యవంతంగా చేయడానికి మరియు పద్ధతులను సరళంగా చేయడానికేనని ఆయన స్పష్టంచేశారు. వినియోగదారుల సమయాన్ని, శ్రమను తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









