ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన కువైట్ అమీర్
- April 09, 2024
కువైట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా కువైట్లోని పౌరులు, నివాసితులకు హిస్ హైనెస్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమీరి దివాన్.. అమీర్ మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబాహ్ ను అభినందించారు. ఇది కువైట్ ప్రజలను మరియు దేశంలోని అన్ని నివాసితులను కూడా అభినందించారు. ఎక్కువ భద్రత, ప్రశాంత వాతావరణం ఉన్నందున అరబ్, ముస్లిం స్టేట్ లను సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?