ఖైదీలకు రాయల్ క్షమాభిక్ష పై ప్రశంసలు
- April 12, 2024
బహ్రెయిన్: వివిధ కేసుల్లో వందలాది మంది దోషులకు రాజరిక క్షమాభిక్ష.. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్పూర్తిదాయకమైన నాయకత్వం, పౌరులకు అతని మానవతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని జైళ్ల డైరెక్టర్ జనరల్ షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తెలిపారు. క్షమాపణ రాజరిక దృక్పథంలో భాగమని అన్నారు. అదే విధంగా రాయల్ అదేశాలకు అనుగుణంగా విడుదలయ్యే ఖైదీలకు తగిన ఉద్యోగ అవకాశాలను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంస్కరణ మరియు పునరావాస కేంద్రంలోని 210 మంది ఖైదీలకు, బహిరంగ జైళ్ల కార్యక్రమంలో 47 మంది ఖైదీలు విడుదల అవుతున్నట్లు తెలిపారు. 2018లో ప్రత్యామ్నాయ ఆంక్షలు మరియు కొలతల చట్టం ఆమోదం పొందినప్పటి నుండి దాదాపు 6,703 మంది వ్యక్తులు ప్రయోజనం పొందారని వివరించారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







