SR1.8 బిలియన్లు దాటిన జాతీయ ఛారిటీ విరాళాలు
- April 12, 2024రియాద్: రమదాన్ సందర్భంగా నాల్గవ నేషనల్ క్యాంపెయిన్ ఫర్ ఛారిటబుల్ వర్క్ కోసం చేపట్టిన విరాళాలు SR1.8 బిలియన్లు దాటాయని నేషనల్ ప్లాట్ఫాం ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్సాన్) ప్రకటించింది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమిష్టిగా SR70 మిలియన్ల విరాళాలు అందించడంతో ఈ ప్రచారం ప్రారంభమైంది. ప్రచారం సమయంలో పెద్ద దాతలు 16 మిలియన్ల విరాళాలు ప్రకటించగా.. SR854 మిలియన్లకు మించి, 1,700 పౌర సమాజ సంస్థలకు మద్దతునిస్తూ ఎహ్సాన్ ఎండోమెంట్ ఫండ్ను బలపరిచాయి. ప్లాట్ఫారమ్ యాప్ మరియు వెబ్సైట్లో 390,000 కంటే ఎక్కువ లావాదేవీల ద్వారా SR36 మిలియన్ కంటే ఎక్కువ జకాత్ అల్-ఫితర్ సేకరించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!